బోడుప్పల్ పీర్ల పండుగలో పాల్గొన టీ-పీసీసీ ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్
హైదరాబాద్ (బోడుప్పల్): ముస్లిం సోదరులు జరుపుకునే మొహర్రం త్యాగాలకు ప్రతీకగా నిలుస్తుందని.. టీ-పీసీసీ ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు. గంగాజమున తెహజీబ్కి ప్రతీకగానిలిచి.. దేశానికే ఆదర్శంగా లౌకికవాద స్ఫూర్తిని మొహర్రం నింపుతుందని వజ్రేష్ యాదవ్ తెలిపారు. అన్ని ధర్మాలకు మించి గౌరవించబడే త్యాగ స్ఫూర్తిని మెహర్రం సూచిస్తుందన్నారు. నిజమైన విశ్వాసం కోసం నిస్వార్థంగా జీవితాన్ని అర్పించిన.. పవిత్ర ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ బలిదానం జ్ఞాపకార్థమని వివరించారు.
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొహర్రం ఉత్సవాలలో చివరి రోజు ఊరేగింపులో టీ-పీసీసీ ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ పాల్గొని దట్టిలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్, నర్సింగ్ రావు గుప్త, వెంకటేష్ గుప్త, తోటకూర మల్లేష్ యాదవ్, చీరల జంగయ్య, రాపోలు చంటి తదితరులు పాల్గొన్నారు.
ప్రవాసులకు ‘స్వదేశం’ సేవలు!
ప్రవాసులకు గుడ్న్యూస్. NRI లకు భారత్ నుంచి విభిన్న సేవలు అందించేందుకు ‘స్వదేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభమైన ‘స్వదేశం’ సేవలు ప్రపంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవచ్చు. ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవసరం ఉన్నా కూడా www.swadesam.com సైట్కు వస్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు ఏంటో చెబుతూ తమ వివరాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ తర్వాత 48 గంటల్లోపే SWADESAM ప్రతినిధులు స్పందించి తాము కోరుకున్న సర్వీసుకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్లోడ్ చేసుకొండి
APP Link
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్లోడ్ చేసుకొండి
APP Link https://rb.gy/lfp2r
BREAKINGNEWS TV & APP
BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
https://www.youtube.com/watch?v=-6PTLh_wB_I
http://www.globaltimes.tv/swadesam-your-trusted-partner-for-nri-services/