చర్చనీయాంశంగా శ్రీచైతన్య విద్యార్థి ఆత్మహత్య ఘటన
ఇటీవల చోటుచేసుకున్న శ్రీచైతన్య విద్యార్థి ఆత్మహత్య ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కృష్ణాజిల్లా పెనమలూరు మండలం పోరంకిలోని శ్రీచైతన్య శారదా భవన్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి మొల్లి పవన్కుమార్ (17) మృతి ఘటన తీవ్ర సంచలనం రేపుతోంది. ఈ కేసులో పోలీసులు మొత్తం 12 మందిని అరెస్టు చేశారు. గన్నవరం డీఎస్పీ శ్రీనివాసరావు, పెనమలూరు సీఐ జె. వెంకట రమణ ఈ వివరాలను మంగళవారం వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం.. తోటి విద్యార్థి హేమంత్తో […]
Continue Reading