అమరావతిలో ఆత్మగౌరవ ప్రతీకగా ‘స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్’ మార్చి 16న పొట్టి శ్రీరాములు 58 అడుగుల కాంస్య విగ్రహావిష్కరణ
అమరావతి (Prime Today): తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగస్ఫూర్తిని స్మరించుకుంటూ అమరావతిలో నిర్మించిన 58 అడుగుల భారీ కాంస్య విగ్రహం “స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్” ను మార్చి 16న ఘనంగా ఆవిష్కరించనున్నారు. పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ డూండి రాకేశ్ తెలిపారు. తెలుగు ప్రజల స్వాభిమానానికి ప్రతీకగా నిలిచిన […]
Continue Reading