Include ‘Lahuji Salve’ History in Curriculum

Hyderabad: As part of the Literary Week organized by the Telangana government, a book introduction program on “Krantipita Guruvarya Lahuji Salve” was held grandly at Ravindra Bharathi. The event was presided over by Telangana Sahitya Akademi Secretary Dr. N. Balachari. The book, originally written in Marathi, was translated into Telugu by Gaikwad Tulsidas Mang and […]

Continue Reading

ఏపీ స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడికి ద‌ళిత సంఘాల మ‌ద్ద‌తు

నర్సీపట్నం: వైసీపీ మాజీ ఎమ్మెల్యే గణేష్ తీరుపై నర్సీపట్నం దళిత సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల పట్ల గతంలో జరిగిన అన్యాయాలపై గణేష్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. శనివారం నర్సీపట్నంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు పలు కీలక అంశాలను లేవనెత్తారు. డాక్టర్ సుధాకర్ మృతిపై మౌనం ఎందుకు? దళిత వైద్యుడు డాక్టర్ సుధాకర్ మృతి చెందిన సమయంలో నోరు మెదపని గణేష్‌కు, ఇప్పుడు దళితుల […]

Continue Reading

Telangana’s Textile Ambition: Revanth Reddy Envisions a South Asian Fabric Capital by 2047

Mahipal Reddy Vuppula Weaving the Future — From Nizam-era silk markets to global fashion runways, Telangana bets big on textiles to power its trillion-dollar dream. Thread of Ambition — Chief Minister Revanth Reddy charts a bold course to make Telangana the fabric capital of South Asia by 2047, with heritage, infrastructure, and global partnerships as […]

Continue Reading

“ఆరాధ్య” చిత్రం నుంచి మనసును హత్తుకునే ‘నీ పుట్టుకే ఓ వరం’ పాట విడుదల

మన ఎమోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న “ఆరాధ్య” చిత్రం నుంచి హృదయాన్ని తాకే ‘నీ పుట్టుకే ఓ వరం’ పాటను ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ముఖ్య అతిథిగా హాజరై పాటను ఆవిష్కరించారు. ఈ పాటకు కెపిఎస్ చిన్న రచనతో పాటు దర్శకత్వం వహించగా, సంగీతాన్ని గోపినాథ్ కొండ అందించారు. సినిమాటోగ్రఫీని డానియల్ మదాసు అందంగా తెరకెక్కించారు. భావోద్వేగానికి ప్రధాన ప్రాధాన్యతనిచ్చిన ఈ పాట కార్యక్రమానికి హాజరైన వారందరినీ ఎంతో […]

Continue Reading

అమరావతిలో ఆత్మగౌరవ ప్రతీకగా ‘స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్’ మార్చి 16న పొట్టి శ్రీరాములు 58 అడుగుల కాంస్య విగ్రహావిష్కరణ

అమరావతి (Prime Today): తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగస్ఫూర్తిని స్మరించుకుంటూ అమరావతిలో నిర్మించిన 58 అడుగుల భారీ కాంస్య విగ్రహం “స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్” ను మార్చి 16న ఘనంగా ఆవిష్కరించనున్నారు. పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ డూండి రాకేశ్ తెలిపారు. తెలుగు ప్రజల స్వాభిమానానికి ప్రతీకగా నిలిచిన […]

Continue Reading

వైసీపీ చేసిన పాపాన్ని దాచేందుకు బురదజల్లింపు – ధూళిపాళ్ల

గుంటూరు: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర వైసీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పవిత్రమైన శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వారు దైవాపరాధానికి గురికాక తప్పదని హెచ్చరించారు. తిరుమల లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్, జంతువుల కొవ్వు ఉన్నట్లు NDDB (నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్) నివేదికలో స్పష్టమైందని ధూళిపాళ్ల పేర్కొన్నారు. “బహిరంగ మార్కెట్లో బటర్ […]

Continue Reading

చ‌ర్చ‌నీయాంశంగా శ్రీచైతన్య విద్యార్థి ఆత్మహత్య ఘటన

ఇటీవ‌ల చోటుచేసుకున్న‌ శ్రీచైతన్య విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌ ఘ‌ట‌న తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కృష్ణాజిల్లా పెనమలూరు మండలం పోరంకిలోని శ్రీచైతన్య శారదా భవన్‌లో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి మొల్లి పవన్‌కుమార్‌ (17) మృతి ఘటన తీవ్ర సంచలనం రేపుతోంది. ఈ కేసులో పోలీసులు మొత్తం 12 మందిని అరెస్టు చేశారు. గన్నవరం డీఎస్పీ శ్రీనివాసరావు, పెనమలూరు సీఐ జె. వెంకట రమణ ఈ వివరాలను మంగ‌ళ‌వారం వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం.. తోటి విద్యార్థి హేమంత్‌తో […]

Continue Reading