ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి దళిత సంఘాల మద్దతు
నర్సీపట్నం: వైసీపీ మాజీ ఎమ్మెల్యే గణేష్ తీరుపై నర్సీపట్నం దళిత సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల పట్ల గతంలో జరిగిన అన్యాయాలపై గణేష్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. శనివారం నర్సీపట్నంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు పలు కీలక అంశాలను లేవనెత్తారు. డాక్టర్ సుధాకర్ మృతిపై మౌనం ఎందుకు? దళిత వైద్యుడు డాక్టర్ సుధాకర్ మృతి చెందిన సమయంలో నోరు మెదపని గణేష్కు, ఇప్పుడు దళితుల […]
Continue Reading