మాదాపూర్ కారు ప్రమాదం: “నేను పారిపోలేదు.. ఆస్పత్రికి తీసుకెళ్లా” – నిందితుడు సంజుష్ వివరణ
హైదరాబాద్: మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై కేసు ఎదుర్కొంటున్న సంజుష్ (జనసేన ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు) స్పందించారు. ఈ ప్రమాదంలో 26 ఏళ్ల భారతి ముఖి అనే యువతి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతుండగా, సంజుష్ తన వైపు వివరణ ఇస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రకటనలోని ముఖ్య అంశాలు: తక్షణ సహాయం అందించా: ప్రమాదం జరిగిన వెంటనే […]
Continue Reading