ఒకే గొడుగు కిందకు ఎన్ఆర్ఐ టీడీపీ.. గురురాజా కొత్త కార్యాచరణ!
హైదరాబాద్: గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ పిల్లారి శెట్టి గురురాజా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రులను ఒకే వేదికపైకి తీసుకువచ్చేందుకు సమగ్ర కార్యాచరణను సిద్ధం చేశారు. మహా న్యూస్ సీఎండీ మారెళ్ల వంశీకృష్ణతో జరిగిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన సంస్థ భవిష్యత్ ప్రణాళికలు, బాధ్యతలు, ప్రవాసాంధ్రుల సమస్యలు, రాష్ట్ర అభివృద్ధిలో ఎన్ఆర్ఐల పాత్రపై కీలక వివరాలను వెల్లడించారు. నారా లోకేష్ ఆలోచనలకు అనుగుణంగా, విదేశాల్లో వెర్వేరుగా ఉన్న ఎన్ఆర్ఐ టీడీపీ విభాగాలను ఒకే గొడుగు […]
Continue Reading