“ఆరాధ్య” చిత్రం నుంచి మనసును హత్తుకునే ‘నీ పుట్టుకే ఓ వరం’ పాట విడుదల

మన ఎమోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న “ఆరాధ్య” చిత్రం నుంచి హృదయాన్ని తాకే ‘నీ పుట్టుకే ఓ వరం’ పాటను ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ముఖ్య అతిథిగా హాజరై పాటను ఆవిష్కరించారు. ఈ పాటకు కెపిఎస్ చిన్న రచనతో పాటు దర్శకత్వం వహించగా, సంగీతాన్ని గోపినాథ్ కొండ అందించారు. సినిమాటోగ్రఫీని డానియల్ మదాసు అందంగా తెరకెక్కించారు. భావోద్వేగానికి ప్రధాన ప్రాధాన్యతనిచ్చిన ఈ పాట కార్యక్రమానికి హాజరైన వారందరినీ ఎంతో […]

Continue Reading

అమరావతిలో ఆత్మగౌరవ ప్రతీకగా ‘స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్’ మార్చి 16న పొట్టి శ్రీరాములు 58 అడుగుల కాంస్య విగ్రహావిష్కరణ

అమరావతి (Prime Today): తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగస్ఫూర్తిని స్మరించుకుంటూ అమరావతిలో నిర్మించిన 58 అడుగుల భారీ కాంస్య విగ్రహం “స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్” ను మార్చి 16న ఘనంగా ఆవిష్కరించనున్నారు. పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ డూండి రాకేశ్ తెలిపారు. తెలుగు ప్రజల స్వాభిమానానికి ప్రతీకగా నిలిచిన […]

Continue Reading

వైసీపీ చేసిన పాపాన్ని దాచేందుకు బురదజల్లింపు – ధూళిపాళ్ల

గుంటూరు: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర వైసీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పవిత్రమైన శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వారు దైవాపరాధానికి గురికాక తప్పదని హెచ్చరించారు. తిరుమల లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్, జంతువుల కొవ్వు ఉన్నట్లు NDDB (నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్) నివేదికలో స్పష్టమైందని ధూళిపాళ్ల పేర్కొన్నారు. “బహిరంగ మార్కెట్లో బటర్ […]

Continue Reading