కేసీఆర్‌ను మించిన నాయ‌కుడు అవుతున్నారా?

ఒక‌ ఉప ఎన్నిక‌ రాజ‌కీయాల‌ను మార్చేసింది.. ఒక లీడ‌ర్‌ను డ‌ల్ చేసింది.. మ‌రో లీడ‌ర్‌ను లీడ్ ప్లేస్‌లో నిల‌ట్టింది.. దిగ‌జారుడు నాయ‌కుల‌కు దిమ్మ‌తిరిగే పాఠం చెబుతోంది హుజురాబాద్ ఉప‌ ఎన్నిక. తెలంగాణ రాజ‌కీయ ముఖ‌చిత్రాన్ని మార్చేస్తోంది. అయితే, ఇప్ప‌టికే నైతికంగా గెలిచిన నాయ‌కుడు ఎవ‌రో.. ఓడిన నాయ‌కులు ఎవ‌రో తేట‌తెల్లం అయిపోయింది. న‌వంబ‌ర్ పొలిటిక‌ల్ డ‌ర్ ఇప్పుడు చూద్దాం. ఒక నియోజ‌క‌వ‌ర్గ ఉప ఎన్నిక రాష్ట్ర రాజ‌కీయాల‌నే మార్చుతోందా? అంటే అవున‌నే చెప్ప‌క‌త‌ప్ప‌దు. మ‌న రాష్ట్ర ముఖ్య […]

Continue Reading

స‌ర్వే: 2024 ఎన్నికల్లో ప్ర‌ధానిగా ఎవ‌రిని కోరుకుంటారు?

PRIME TODAY స‌ర్వే ఫ‌లితాలు:2024 ఎన్నికల్లో మోడీ మళ్లీ గెలుస్తాడా? బీజేపీ సార‌ధ్యంలోని న‌రేంద్ర మోడీ పాల‌నకు ఏడున్నరేళ్లు కావస్తోంది. మొదటిసారి చాయ్ వాలాగా.. సామాన్యుడిలా ప్రజల్లోకి వెళ్లి గెలిచి విజయం సాధించారు మోడీ. తమలో ఒకరిగా జనం భావించారు. రెండోసారి పాకిస్తాన్‌తో యుద్దం.. సైనికుల మరణం.. భావోద్వేగాల నడుమ జాతీయ భావం ఉప్పొంగి మోడీకి కలిసి వచ్చి విజయం దక్కింది. మరి మోడీ వచ్చాక దేశ ప్రజలు సంతోషంగా ఉన్నారా? ఆయన ఇచ్చిన హామీలు నెరవేరాయా? […]

Continue Reading

సైదాబాద్ నిందితుడు రాజు ఆత్మహత్య.. అసలేం జరిగింది?

BREAKINGNEWS 🔴 PRIME TODAY చిన్నారి తల్లిని చిదిమేసిన ఆ మానవ మృగం ఇక లేదు. సంచలనం సృష్టించిన సైదాబాద్‌ బాలిక హత్యాచార ఘటనలో నిందితుడిగా ఉన్న పల్లకొండ రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ సమీపంలోని నాష్కల్‌  రైల్వే ట్రాక్‌పై రాజు మృతదేహాన్ని గుర్తించారు. చేతిపై పచ్చబొట్టు ఆధారంగా నిందితుడిని నిర్ధారించారు. ఈనెల 9న సైదాబాద్‌ సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై రాజు అత్యాచారం చేసి చంపేశాడు. అనంతరం పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు […]

Continue Reading

బీసీ జన గణన కోసం తెలంగాణ తరహా ఉద్యమం

ప్రతీ ఫంక్షన్లలో జనాభా గణన గురించే మాట్లాడాలి: ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ చెరుకు సుధాకర్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం హైదరాబాద్: దేశంలో 70 శాతం ఉన్న బీసీలకు 28 శాతం రిజర్వేషన్లు కల్పించడం అన్యాయమని, బీసీ జనగణన నిర్వహించి తీరాలని బీసీ జనగణనకై ఐక్య సదస్సు ముక్తకంఠంతో డిమాండ్ చేసింది. గ్రామాలలో ప్రతీ ఫంక్షన్లలో జనాభా గణన గురించే మాట్లాడాలని బి.ఎస్.పి రాష్ట్ర కో-ఆర్డినేటర్ ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ అన్నారు. అగ్ర కులాల వాళ్ళు సంపదను కొల్లగొట్టే కోణంలోనే […]

Continue Reading

నిరుద్యోగ భ‌రోసా యాత్ర షురూ

హైద‌రాబాద్ (ప్రైమ్‌టుడే నెట్‌వ‌ర్క్): నిరుద్యోగ ఉద్యమ జేఏసీ అధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన నిర్యుద్యోగ బరోసా యాత్ర ఉస్మానియా యూనివర్శిటీ ఆర్ట్స్ కళాశాల నుంచి ప్రారంభ‌మైంది. బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య జెండా ఊపి ఈ యాత్ర‌ను ప్రారంభించారు. అనంతరం ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుతవ్వం నిరుద్యోగుల పట్ల సవితి తల్లీ ప్రేమను చూపిస్తున్నది. ఉద్యోగ నోటిికేషన్లు లేక నిరుద్యోగుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. అని అన్నారు. ఈ హత్యలన్ని ప్రభుత్వ హత్యలుగానే భావించాలని అన్నారు, […]

Continue Reading