కాన్షీరామ్ బాటలో వెళితే బహుజన రాజ్యాధికారం సాధ్యమే
గర్వంగా తలెత్తుకు నిలబడేలా చేసిన నిలువెత్తు రాజకీయ శిఖరం తరతరాల బానిసత్వంలో మగ్గిపోయిన వారి మాటకు విలువ లేదు, తనువుకు తాహతు లేదు, అంతిమంగా బతుకుకి భరోసా లేదు. మహాత్మా జ్యోతిబాఫూలే సామాజిక సమానత్వం, సామాజిక ప్రజాస్వామ్యం అను నినాదాలతో దళిత, బహుజన వర్గాలను సంఘటితం చేసి, విద్య ద్వారా జ్ఞానం కలుగుతుందని, జ్ఞానం ద్వారా చైతన్యవంతులమై సమాజగతి తెలుసుకొని మన స్థితిని మార్చుకునే అవకాశం ఉంటుందని, పెద్ద ఎత్తున ఉద్యమం చేసి బహుజనులకు భావోద్వేగం అయ్యాడు […]
Continue Reading