స‌ర్వే హైలైట్స్: హుజురాబాద్ ఉప ఎన్నిక‌లు

స‌ర్వే హైలైట్స్ బీజేపీ అభ్య‌ర్థి ఈట‌ల రాజేంద‌ర్ సొంత గ్రామం కమలాపూర్ మండల కేంద్రంలోని శంభునిపల్లిలో ఈట‌ల‌కు 74 శాతం మ‌ద్ద‌తు ఉంది. టీఆర్ఎస్ అభ్య‌ర్థి గెల్లు శ్రీ‌నివాస్ యాద‌వ్ సొంత గ్రామం వీణ‌వంక మండ‌లం హిమ్మ‌త్ న‌గ‌ర్ గ్రామంలో ఆయ‌న‌కు 50 శాతం మాత్ర‌మే మ‌ద్ద‌తు క‌నిపిస్తోంది. గ‌తంలో గెల్లు శ్రీనివాస్ యాదవ్ తల్లి ల‌క్ష్మీ హిమ్మత్‌నగర్ గ్రామ సర్పంచ్ చేశారు. ఆ స‌మ‌యంలో త‌మ‌కు ప‌నులు చేసి పెట్ట‌లేద‌ని ఆ గ్రామ‌స్తులు గెల్లు శ్రీ‌నివాస్‌పై […]

Continue Reading

బీసీ జన గణన కోసం తెలంగాణ తరహా ఉద్యమం

ప్రతీ ఫంక్షన్లలో జనాభా గణన గురించే మాట్లాడాలి: ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ చెరుకు సుధాకర్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం హైదరాబాద్: దేశంలో 70 శాతం ఉన్న బీసీలకు 28 శాతం రిజర్వేషన్లు కల్పించడం అన్యాయమని, బీసీ జనగణన నిర్వహించి తీరాలని బీసీ జనగణనకై ఐక్య సదస్సు ముక్తకంఠంతో డిమాండ్ చేసింది. గ్రామాలలో ప్రతీ ఫంక్షన్లలో జనాభా గణన గురించే మాట్లాడాలని బి.ఎస్.పి రాష్ట్ర కో-ఆర్డినేటర్ ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ అన్నారు. అగ్ర కులాల వాళ్ళు సంపదను కొల్లగొట్టే కోణంలోనే […]

Continue Reading

క‌థ‌: ‘ఉచితం’తో ప్రజలను సోమరులుగా మార్చితే..

పంచపాండవులలో మొదటివాడైన ధర్మరాజు ఎక్కువ ధర్మాలు చేసాడని పేరు. తనకంటే ఎక్కువ దానం చేసిన వాళ్ళు ఇంకెవరూ లేరని ధర్మరాజు అభిప్రాయం. ఇది ఆయనకు అహంకారంగా మారకూడదని కృష్ణుడికి అనిపించింది. అందుకోసం కృష్ణుడు ధర్మరాజుని వేరే రాజ్యానికి తీసుకు వెళ్ళాడు.ఆ రాజ్యం మహాబల చక్రవర్తి గారి పాలనలో ఉండేది.అక్కడ ఒకరి ఇంట్లోకి వెళ్లి నీళ్లు అడిగారు. ఆ ఇంటిలోని ఆమె వారికి బంగారు గ్లాసులో నీళ్లు ఇచ్చింది. వారు తాగేసాక ఆమె ఆ గ్లాస్ ను బయట […]

Continue Reading

హుజురాబాద్ ఉప ఎన్నిక ఇప్పట్లో లేనట్లేనా..?

ఎన్నికల కమిషన్ లేఖలో ఏం పేర్కొంది.. హుజురాబాద్ ఉప ఎన్నిక మరింత ఆలస్యం కానుంది. రేపో మాపో ఉప ఎన్నిక షెడ్యూలు విడుదల అవుతుందని, రాజకీయ పార్టీలన్నీ ఊహిస్తున్న వేళ ఎన్నికల కమిషన్ ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు చేపట్టాలో లేదో అనే అంశంపై రాజకీయ పార్టీల అభిప్రాయాన్ని కోరుతూ లేఖ రాసింది. ఆగస్టు 30వ తేదీ లోగా అభిప్రాయాన్ని వెల్లడించాలని లేఖలో తెలపడంతో ఉప ఎన్నిక ఇప్పట్లో లేనట్లేనని తేలిపోయింది. ఎన్నికల కమిషన్ రాజకీయ పార్టీ నేతలకు […]

Continue Reading

హైద‌రాబాద్ క‌లెక్ట‌ర్‌ల‌కు ఏమైందీ?

ఇలా వస్తున్నారు… అలా వెళ్తున్నారు!నగరానికి ఐదేళ్లలో ఐదుగురు కలెక్టర్లుపెరుగుతున్న అక్రమాలు.. మూలుగుతున్న దస్త్రాలు హైదరాబాద్‌: రూ.కోట్ల విలువైన భూములు కబ్జాకు గురవుతున్నాయి. వేలాది మంది దరఖాస్తుదారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. పరిపాలనపై పట్టు సాధించేలోపు అధికారులను బదిలీ చేయటం సమస్యను మరింత జటిలం చేస్తోంది. అక్రమార్కులకు ఊతమిచ్చేందుకు కారణమవుతోంది. హైదరాబాద్‌ జిల్లాకు ఐదేళ్ల వ్యవధిలో ఐదుగురు కలెక్టర్లు మారారు. దీంతో సర్కారు స్థలాల పరిరక్షణ నేతిబీరచందంగా మారింది. సంక్షేమ పథకాల అమలు కూడా ఎక్కడ వేసిన గొంగళి […]

Continue Reading

ఈటలను ముందుకు తోసిన కుట్రదారుడు హరీష్ రావు

‍ డా. చెరుకు సుధాకర్తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు____________________________________________________________________________ కేసీఆర్, కేటీఆర్ కంటే వారం రోజుల ముందు నుండి హుజురాబాద్ నియోజకవర్గంలో హరీష్ రావు అరుపులు, సవాళ్లు, వెక్కిరింతలు ఎక్కువైనాయి. తండ్రిలాంటి కెసిఆర్ ను, తల్లి లాంటి టీఆర్ఎస్‌ను ఈటెల కించపరిచినారనే హరీష్ ఒక్కసారైనా తోటి ఉద్యమకారులను తూలనాడి, గొంతులు కోస్తున్న కేసీఆర్‌ను ఎందుకు వారించలేదు. మంత్రులుగా ఉన్న ప్రగతిభావన్ లో వెంట్రుక మన్దమ్ విలువ లేదని ఈటలను రెచ్చగొట్టింది హరీష్ రావు కాదా..? ఎవరో ఒకరు […]

Continue Reading

టీఆర్ఎస్ కొత్త ప్లాన్ ‍ కరెన్సీ నోట్లపై అంబెద్కర్ ఫోటో..

హైద‌రాబాద్ (ప్రైమ్ టుడే ప్ర‌తినిధి): దళితులను తమ ఖాతాలో వేసుకునేందుకు టీఆర్ఎస్ మరో చర్చకు తెరలేపింది..ఈ నేపథ్యంలోనే ప్రత్యర్థి బీజేపిక చెక్ పెట్టేందుకు మరో వ్యుహ్యాన్ని ముందుకు తీసుకువచ్చింది. ఇందులో భాగంగానే బీఆర్ అంబేద్కర్ ఫోటోను కరెన్సీ నోటుపై ముద్రించాలని కేంద్రానికి లేఖ రాశారు ఆపార్టీ నేతలు. తెలంగాణలో దళిత రాజకీయం పీక్ స్థాయికి చేరింది..హుజూరాబాద్ ఎన్నికల్లో మెజారిటి వర్గంగా ఉన్న దళితుల ఓట్లకు గాలం వేసేందుకు నువ్వు నేనా అనే రీతిలో అటు అధికార టీఆర్ఎస్, […]

Continue Reading

DK Aruna: 2019లో నేను ఎంపీగా ఓడిపోవడానికి కారణం అదే.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన డీకే అరుణ.

సోషల్‌ మీడియా విస్తృతి ఎంతలా పెరుగుగుతందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రోజురోజుకీ శరవేగంగా దూసుకుపోతున్న సోషల్‌ మీడియా సమాజంలో ఎన్నో మార్పులకు తెర తీస్తోంది. చివరికి రాజకీయాలను సైతం శాసించే స్థాయికి చేరుకుంది. ఇందులో భాగంగానే రాజకీయ నాయకులు సైతం సోషల్‌ మీడియాను ఉపయోగిస్తున్నారు. ఇక భారతీయ జనతాపార్టీ సైతం సోషల్‌ మీడియాపై ప్రత్యేక దృష్టిసారించింది. ఇందులో భాగంగానే సోషల్‌ మీడియా వర్క్‌షాప్‌లను సైతం నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియా ఇంచార్జుల జాతీయ వర్క్‌షాప్‌ను […]

Continue Reading

షర్మిలను డిఫెన్స్ లో పడేసే ప్లాన్

తెలంగాణలో రాజన్న రాజ్యం స్థాపిస్తానన్న వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెట్టి దూకుడుగా ముందుకెళుతున్నారు. తన ప్రతి అడుగులోనూ దివంగత సీఎం వైఎస్ఆర్ ను చూపిస్తున్నారు. కానీ వైఎస్ఆర్ ఉమ్మడి ఏపీలో పక్కా సమైక్యవాది అన్న సంగతి అందరికీ తెలిసిందే. తెలంగాణలో ఎన్నికలు ముగియగానే కర్నూలు జిల్లా నంద్యాల వెళ్లి అక్కడ ‘తెలంగాణ వస్తే ఆంధ్రులు పాస్ పోర్ట్ తీసుకోని వెళ్లాలని.. ఎట్టి పరిస్తితుల్లోనూ తెలంగాణ ఏర్పడవద్దని’ వైఎస్ ఘంఠాపథంగా చెప్పారు. దీంతో వైఎస్ఆర్ పచ్చి సమైక్యవాది […]

Continue Reading