Lessons from the Russia-Ukraine War: Ukraine’s Dependence on International Support

Mahipal Reddy Vuppula Hyderabad: As the Russia-Ukraine war enters its fourth year in 2025, it remains a stark illustration of modern conflict dynamics, geopolitical rivalries, and the complexities of international interdependence. One of the most prominent lessons emerging from this protracted struggle is Ukraine’s near-total reliance on external support—military, economic, and humanitarian—to sustain its resistance […]

Continue Reading

GameChanzer Survey Predicts Electoral Landscape in Telugu States for Lok Sabha Elections

GameChanzer, a prominent political management firm, has unveiled the results of its recent survey forecasting the distribution of parliamentary seats in the Telugu-speaking states of Andhra Pradesh and Telangana. The survey sheds light on the anticipated outcomes in both states: Andhra Pradesh: YSR Congress Party (YSRCP): 9 seats Telugu Desam Party (TDP): 16 seats Telangana: […]

Continue Reading

ప్రజా సంక్షేమం కాంగ్రెస్‌తోనే సాధ్యం

ప్రజల పక్షాన పోరాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ప్రభుత్వాలపై తిరగబడదాం, తరిమికొడదాం – టీ-పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ హైద‌రాబాద్‌: తెలంగాణలో ప్రజా సంక్షేమం కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని టీ-పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు. రానున్న రోజుల్లో ప్రజా సమస్యలపై ప్రజలతో కలిసి పోరాడేందుకు నిర్వహించనున్న తిరగబడదాం – తరిమికొడదాం ప్రచార కార్యక్రమ నిర్వహణపై గాంధీభవన్లో నిర్వహించిన సమావేశంలో ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రె, […]

Continue Reading

బీఆర్ఎస్ పాలనలో దోపిడీకి గురైన తెలంగాణ‌: వజ్రేష్ యాదవ్

స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ అవినీతి పాలనను ప్రజలకు తెలియజేయాలి టీ-పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మహబూబ్ నగర్ పార్లమెంట్ ఇంచార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ షాద్ నగర్: అడుగడుగునా వివక్షకు గురైన తెలంగాణ ప్రాంతం స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పాలనలో మరింత దోపిడీకి గురైంద‌ని విమ‌ర్శించారు టీ-పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మహబూబ్ నగర్ పార్లమెంట్ ఇంచార్జి తోటకూర వజ్రేష్ యాదవ్. మిగులు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రం కేసీఆర్ స‌ర్కార్‌ పాల‌న‌లో అప్పుల పాలైందన్నారు. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా […]

Continue Reading

కోదాడ: నిలిచేదెవ‌రు? గెలిచేదెవ‌రు?

(మీడియాబాస్ నెట్‌వ‌ర్క్): ఉమ్మడి నల్గొండ జిల్లాలో అన్ని నియోజకవర్గాలు ఒక ఎత్తయితే.. కోదాడ మాత్రం కాస్త డిఫరెంట్. తెలంగాణ, ఏపీ సరిహద్దుల్లో ఉండే కోదాడలో.. రాజకీయం రసవత్తరంగా మారింది. ఇంకొన్ని నెలల్లోనే ఎన్నికలు జరగనుండటంతో.. నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ అమాంతం పెరిగిపోయింది. మరోసారి పోటీలో నిలిచేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యే రూటు క్లియర్ చేసుకుంటుండగా.. ఆశావహులు కూడా తమ ప్రయత్నాల్లో బిజీ అయిపోయారు. ఒక్క‌సారి ప్లాష్‌బ్యాక్‌లోకి వెళితే.. కోదాడ నియోజకవర్గంలో అనూహ్యంగా బొల్లం మల్లయ్య యాదవ్‌ చివరి నిమిషంలో […]

Continue Reading

రాజ్యాధికారమే లక్ష్యమంటూ బీసీలకు తోటకూర వజ్రేష్ యాదవ్ పిలుపు

▪️ రాజ్యాధికారమే లక్ష్యంగా బీసీలందరూ ఐకమత్యంతో ఉండాలి ▪️ బాలాపూర్ – వైఎంఆర్ గార్డెన్స్‌లో బీసీ ఐక్యవేదిక సదస్సు ▪️ T-PCC ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ తెలంగాణలోని బీసీలందరూ ఐకమత్యంగా ఉండి రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేయాలని టీ-పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు. బాలాపూర్ రోడ్డులోని వైఎంఆర్ గార్డెన్స్ లో బీసీ ఐక్యవేదిక సదస్సుకు ముఖ్య అతిథులుగా మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీ వీహెచ్, టీ-పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు […]

Continue Reading

మొహర్రం త్యాగానికి ప్రతీక: తోటకూర వజ్రేష్ యాదవ్

బోడుప్పల్ పీర్ల పండుగలో పాల్గొన టీ-పీసీసీ ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ హైద‌రాబాద్ (బోడుప్పల్): ముస్లిం సోదరులు జరుపుకునే మొహర్రం త్యాగాలకు ప్రతీకగా నిలుస్తుందని.. టీ-పీసీసీ ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు. గంగాజమున తెహజీబ్‌కి ప్రతీకగానిలిచి.. దేశానికే ఆదర్శంగా లౌకికవాద స్ఫూర్తిని మొహర్రం నింపుతుందని వజ్రేష్ యాదవ్ తెలిపారు. అన్ని ధర్మాలకు మించి గౌరవించబడే త్యాగ స్ఫూర్తిని మెహర్రం సూచిస్తుందన్నారు. నిజమైన విశ్వాసం కోసం నిస్వార్థంగా జీవితాన్ని అర్పించిన.. పవిత్ర ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ […]

Continue Reading

సీఎం కేసీఆర్ పోటీ చేసేది అక్కడనుంచేనా?

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైంది. డిసెంబర్ నాటికి ఎన్నికలు జరగనుండటంతో ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ సన్నాహాలను ప్రారంభించాయి. ఈ క్రమంలో రాష్ట్ర రాజకీయాల్లో వచ్చే ఎన్నికల కంటే సీఎం కేసీఆర్ ఎక్కడ పోటీ చేస్తారని విషయమే ఆసక్తిగా మారింది. ప్రజలందరికీ ఇది ఆసక్తి కలిగించే అంశం అయితే కొద్దిమందికి మాత్రం ఆందోళన కలిగించే వ్యవహారం. నిజానికి తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసినా.. గెలిచిన నేత ఒక్క కల్వకుంట్ల చంద్రశేఖర రావు మాత్రమే అని […]

Continue Reading

మేడ్చల్‌లో బీసీలు గేమ్‌ఛేంజ్ చేయ‌బోతున్నారా?

మేడ్చ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయం వేడెక్కింది. ఈసారి బీసీల ఓట్లు కీల‌కం కానున్నాయ‌నే స‌ర్వే రిపోర్టుల వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో బీసీల‌పై నాయ‌కుల‌కు ఒక్క‌సారిగా ప్రేమ పుట్టుకొస్తుందా అన్న‌ట్టుగా త‌యారైంది. తాజాగా సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి మల్లారెడ్డి ఫోన్ కాల్ చూస్తే ఈ విష‌యం తేట‌తెల్ల‌మ‌వుతుంది. నియోజ‌క‌వ‌ర్గంలో బీసీల్లో అధిక ఓటింగ్ ఉన్నయాద‌వ కులాన్ని ప్ర‌స‌న్నం చేసుకునేలా ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు లీక‌యిన మల్లారెడ్డి ఆడియోను బ‌ట్టి తెలుస్తోంది. మ‌ల్ల‌న్న జాత‌ర చేయిస్తా.. 110 కుటుంబాలు నాకే ఓటెయ్యాలి.. అంటూ మల్లారెడ్డి […]

Continue Reading