హీటెక్కిన రాజకీయం.. హరీశ్‌ vs ఈటల

హీటెక్కిన హుజురాబాద్‌ రాజకీయంపేలుతున్న మాటల తూటాలుహరీశ్‌రావు వర్సెస్‌ ఈటల రాజేందర్‌రైటిస్టుగా ఎందుకు మారారుమామ దగ్గర మార్కుల కోసమే అసత్య ప్రచారం కరీంనగర్‌: హుజురాబాద్‌లో రాజకీయం వేడెక్కింది. ఉప ఎన్నిక అభ్యర్థి ఖరారైన నేపథ్యంలో అధికార టీఆర్‌ఎస్‌ దూకుడు పెంచింది. గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ గెలుపే లక్ష్యంగా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. జిల్లాకు చెందిన మంత్రి గంగుల కమలాకర్‌తో పాటు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మేనల్లుడు, ఆర్థిక శాఖా మంత్రి హరీశ్‌రావు వరుస పర్యటనలతో ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. […]

Continue Reading

పాల‌కుల్ని ప్ర‌శ్నించే ఏ స‌భ‌ల‌కైనా మ‌ద్ద‌తు తెలుపుదాం

డా. చెరుకు సుధాకర్ తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు తెలంగాణ రాజ‌కీయాల్లో ఇన్నాళ్ళు అణిగిమ‌నిగిన అనేక గొంతులు కొత్త స‌మీక‌ర‌ణ స‌భ‌ల‌తో పెగులుతున్నాయి. హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల అల‌జ‌డిలో కొత్త కొత్త స‌మీక‌ర‌ణ‌లు, కేసియార్ నియంతృత్వ పోక‌డ‌ల‌ను ప్ర‌శ్నించడం మ‌నం గ‌మ‌నిస్తూనే ఉన్నాము. తెలంగాణ రాష్ట్రం వ‌చ్చినంక గురుకుల పాఠ‌శాల‌ల్లో నాణ్య‌మైన విద్య‌తో పాటు గ్రామీణ నేప‌ద్యంలో అట్ట‌డుగు వ‌ర్గాల నుండి వ‌చ్చిన విద్యార్ధుల‌కు నైతిక ధైర్యం ఇస్తూ, నైపుణ్యం, శిక్ష‌ణ క‌ల‌గ‌ల‌సిన విజ‌యాల‌ను ఇచ్చిన ఐపియ‌స్ […]

Continue Reading

రంగంలోకి దిగిన టీఆర్ఎస్ ఈటల తర్వాత.. టార్గెట్ తీన్మార్ మల్లన్న PRIME TODAY సంచ‌ల‌న క‌థ‌నం

తమకు వ్యతిరేకంగా గళమెత్తిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను పకడ్బందీగా సాగనంపిన టీఆర్ఎస్ నాయకత్వం ఇప్పుడు మరో అసమ్మతి వాదిపై పడిందన్న చర్చ సాగుతోంది. టీఆర్ఎస్ ఇప్పుడు తమ ఫుల్ ఫోకస్ ను మరొకరిపై పెట్టినట్టు తెలుస్తోంది. ఇటీవల జరిగిన వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్యాడ్యూయేట్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు గట్టి పోటీనిచ్చిన జర్నలిస్ట్ సోషల్ మీడియా ఉద్యమకారుడు తీన్మార్ మల్లన్నను లక్ష్యంగా చేసుకున్నట్లు రాజకీయవర్గాల్లో ప్రచారం సాగుతోంది. మచ్చలేని మనిషిగా పేరొందిన ఈటల రాజేందర్ […]

Continue Reading

టీఆర్ఎస్ కొత్త ప్లాన్ ‍ కరెన్సీ నోట్లపై అంబెద్కర్ ఫోటో..

హైద‌రాబాద్ (ప్రైమ్ టుడే ప్ర‌తినిధి): దళితులను తమ ఖాతాలో వేసుకునేందుకు టీఆర్ఎస్ మరో చర్చకు తెరలేపింది..ఈ నేపథ్యంలోనే ప్రత్యర్థి బీజేపిక చెక్ పెట్టేందుకు మరో వ్యుహ్యాన్ని ముందుకు తీసుకువచ్చింది. ఇందులో భాగంగానే బీఆర్ అంబేద్కర్ ఫోటోను కరెన్సీ నోటుపై ముద్రించాలని కేంద్రానికి లేఖ రాశారు ఆపార్టీ నేతలు. తెలంగాణలో దళిత రాజకీయం పీక్ స్థాయికి చేరింది..హుజూరాబాద్ ఎన్నికల్లో మెజారిటి వర్గంగా ఉన్న దళితుల ఓట్లకు గాలం వేసేందుకు నువ్వు నేనా అనే రీతిలో అటు అధికార టీఆర్ఎస్, […]

Continue Reading

దోపిడీ దారుల గుండెల్లో అగ్నిని రగిల్చిన కవి అలిశెట్టి ప్రభాకర్‌

సాహసం అనే నిప్పుల మీద కాలాన్ని ఫలంగా వండేందుకు నెత్తుటి ఊటేతో ఊపిరి తీసుకుంటుంది. కష్టాలనే సిరాగా నింపుకునే కలంగా మారి పీడితుడే అణ్వస్త్రంగా, కన్నీళ్ల కు కర్తవ్యాన్ని నిర్దేశిస్తుంది. దోపిడీ దారుల గుండెల్లో అగ్నిని రగిల్చిన కవి అలిశెట్టి ప్రభాకర్‌. కాలాన్ని కౌగిలించుకున్న సాహ‌సి.. జ‌యంతి, వ‌ర్థంతి ఏక‌మైన సాహితి ముత్యం.  అలిశెట్టి ప్రభాకర్ సంధించిన కొన్ని అక్షరాస్రాలు.. “తను శవమై.. ఒకరికి వశమై.. తనువు పుండై.. ఒకడికి పండై.. ఎప్పుడూ ఎడారై.. ఎందరికో ఒయాసిస్సై.. (వేశ్య కవిత)” […]

Continue Reading

DK Aruna: 2019లో నేను ఎంపీగా ఓడిపోవడానికి కారణం అదే.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన డీకే అరుణ.

సోషల్‌ మీడియా విస్తృతి ఎంతలా పెరుగుగుతందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రోజురోజుకీ శరవేగంగా దూసుకుపోతున్న సోషల్‌ మీడియా సమాజంలో ఎన్నో మార్పులకు తెర తీస్తోంది. చివరికి రాజకీయాలను సైతం శాసించే స్థాయికి చేరుకుంది. ఇందులో భాగంగానే రాజకీయ నాయకులు సైతం సోషల్‌ మీడియాను ఉపయోగిస్తున్నారు. ఇక భారతీయ జనతాపార్టీ సైతం సోషల్‌ మీడియాపై ప్రత్యేక దృష్టిసారించింది. ఇందులో భాగంగానే సోషల్‌ మీడియా వర్క్‌షాప్‌లను సైతం నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియా ఇంచార్జుల జాతీయ వర్క్‌షాప్‌ను […]

Continue Reading

100 ఏళ్ల‌ క్రితం రామప్ప ఆలయం ఫోటో ఇదిగో..

వరంగల్ (ప్రైమ్ టుడే ప్ర‌తినిధి): ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండలంలోని చారిత్రాత్మక రామప్ప దేవాలయానికి సంబంధించిన పురాతన ఫొటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. 1922లో తీసిన రామప్ప ఆలయం ఫొటోను మండలంలోని నల్లగుంటకు చెందిన ఓ వ్యక్తి స్థానిక వాట్సాప్‌ గ్రూప్‌లో పోస్ట్‌ చేసి డిలీట్‌ చేశాడు. ఆలయానికి సంబంధించిన వివరాలను కనుక్కునేందుకు ప్రయత్నించగా తాను పురావస్తుశాఖలో పనిచేస్తున్నానని, 1922లో రామప్ప ఆలయాన్ని తీసిన ఫోటో అని మాత్రమే పేర్కొన్నారు. మిగిలిన వివరాలు చెప్పేందుకు […]

Continue Reading

Telangana Inter: త్వరలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు.. పరీక్ష సమయం భారీగా కుదింపు.. వివరాలివే..

తెలంగాణలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను నిర్వహించే దిశగా విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. కరోనా కారణంగా మొదటి సంవత్సరం పరీక్షలను రద్దుచేసి సెకండ్ ఇయర్ కు ప్రమోట్ చేశారు. తాజాగా కరోనా తగ్గుముఖం పట్టడంతో పరీక్షలను నిర్వహించేందుకు అధికారులు మొగ్గు చూపుతున్నారు. పూర్తి విరాలు ఇలా ఉన్నాయి. కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి విపరీతంగా ఉండటంతో విద్యారంగం మొత్తం అతలా కుతలం అయింది. ఈ విద్యాసంవత్సరంలో దాదాపు అన్ని పరీక్షలను వాయిదా వేశారు. మరికొన్ని పరీక్షలను రద్దు […]

Continue Reading

Covid: కరోనా నుంచి కోలుకున్నాక 9 నెలల పాటూ యాంటీబాడీలు

ప్రపంచ దేశాలు థర్డ్ వేవ్ వైపు అడుగులు వేస్తున్నాయి. భారత్‌లో సెకండ్ వేవ్ మెల్లగా ముగుస్తోంది. ఈ వర్షాకాలంలో జాగ్రత్తలు తీసుకోకపోతే… గాలిలోనే ఉన్న డెల్టా వేరియంట్ మళ్లీ విరుచుకుపడే ప్రమాదం ఉంటుంది. కరోనా సోకి… రికవరీ అయిన వారికి… ఆ వ్యాధిని తరిమేసేందుకు పుట్టే యాంటీబాడీలు… శరీరంలో 9 నెలలపాటూ యాక్టివ్‌గా ఉంటున్నాయని కొత్త అధ్యయనం తేల్చింది. అంటే… ఒకసారి కరోనా సోకి రికవరీ అయిన వారికి… మరో 9 నెలలపాటూ… కరోనా సోకినా రికవరీ […]

Continue Reading