కాంగ్రెస్‌లో చేరిన ప్ర‌శాంత్ కిషోర్

ఢిల్లీ(ప్రైమ్‌టుడే ప్ర‌తినిధి): ప్ర‌ముఖ రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేర‌బోతున్నారు. ఈ విష‌యంపై ఇప్ప‌టికే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తుది నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌శాంత్ కిషోర్ చేరిక‌పై ఇప్ప‌టికే కాంగ్రెస్ నేత‌ల్లో అసంతృప్తి ఉంది. ఇప్ప‌టికే కొంద‌రు ఆ పార్టీ నేత‌ల అధిష్టానానికి లేఖ కూడా రాశారు. అయితే ప్ర‌శాంత్ కిషోర్ పార్టీలో చేర‌డం వ‌ల్ల పార్టీ బ‌లోపేతం అవుతుంద‌ని కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తోంది. ఈ మేర‌కు త్వ‌ర‌లోనే ప్ర‌శాంత్ కిషోర్‌ను పార్టీలో […]

Continue Reading

స‌ర్వే హైలైట్స్: హుజురాబాద్ ఉప ఎన్నిక‌లు

స‌ర్వే హైలైట్స్ బీజేపీ అభ్య‌ర్థి ఈట‌ల రాజేంద‌ర్ సొంత గ్రామం కమలాపూర్ మండల కేంద్రంలోని శంభునిపల్లిలో ఈట‌ల‌కు 74 శాతం మ‌ద్ద‌తు ఉంది. టీఆర్ఎస్ అభ్య‌ర్థి గెల్లు శ్రీ‌నివాస్ యాద‌వ్ సొంత గ్రామం వీణ‌వంక మండ‌లం హిమ్మ‌త్ న‌గ‌ర్ గ్రామంలో ఆయ‌న‌కు 50 శాతం మాత్ర‌మే మ‌ద్ద‌తు క‌నిపిస్తోంది. గ‌తంలో గెల్లు శ్రీనివాస్ యాదవ్ తల్లి ల‌క్ష్మీ హిమ్మత్‌నగర్ గ్రామ సర్పంచ్ చేశారు. ఆ స‌మ‌యంలో త‌మ‌కు ప‌నులు చేసి పెట్ట‌లేద‌ని ఆ గ్రామ‌స్తులు గెల్లు శ్రీ‌నివాస్‌పై […]

Continue Reading

బీసీ జన గణన కోసం తెలంగాణ తరహా ఉద్యమం

ప్రతీ ఫంక్షన్లలో జనాభా గణన గురించే మాట్లాడాలి: ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ చెరుకు సుధాకర్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం హైదరాబాద్: దేశంలో 70 శాతం ఉన్న బీసీలకు 28 శాతం రిజర్వేషన్లు కల్పించడం అన్యాయమని, బీసీ జనగణన నిర్వహించి తీరాలని బీసీ జనగణనకై ఐక్య సదస్సు ముక్తకంఠంతో డిమాండ్ చేసింది. గ్రామాలలో ప్రతీ ఫంక్షన్లలో జనాభా గణన గురించే మాట్లాడాలని బి.ఎస్.పి రాష్ట్ర కో-ఆర్డినేటర్ ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ అన్నారు. అగ్ర కులాల వాళ్ళు సంపదను కొల్లగొట్టే కోణంలోనే […]

Continue Reading

అప్పటి గాంధార రాజ్యం.. మళ్లీ తాలిబన్ల వశం!

EDITORIAL ఆధునిక యుగంలో.. అందునా డిజిటల్ ప్రపంచంలో తుపాకుల రాజ్యం.. ఆటవిక న్యాయాన్ని అమలు చేసే బండ మనుషులు పాలకులుగా మారితే ఉండే కష్టం అంతా ఇంతా కాదు. ఎప్పుడు ఎవరేం చేస్తారో అర్థంకాని పరిస్థితి ఇప్పుడు అఫ్గానిస్తాన్లో నెలకొంది. అక్కడి ప్రభుత్వాన్ని కూలదోసి.. ఆ దేశాన్ని తమ కబంధ హస్తాల్లోకి తీసుకున్న తాలిబన్లు ఇక ఆ దేశ భవిష్యత్తును దిశానిర్దేశం చేయనున్నారు. అఫ్గాన్ గురించి తెలిసిన ప్రతిసారీ అయ్యో అనుకోకుండా ఉండలేం. ఎలాంటి దేశం ఎలా […]

Continue Reading

పన్నులు కట్టేది.. అప్పులు తెచ్చేది.. ఉచిత పథకాల కోసమేనా?

PRIME TODAYప్ర‌జ‌ల‌కు పెద్దపీట‌ ఎన్నికలు వచ్చాయంటే చాలు.. అధికారం కోసం అన్ని పార్టీలు ఉచిత పథకాల హామీలతో జనాలను ముంచెత్తుతాయి. అది ఉచితంగా ఇస్తాం.. ఇది ఉచితంగా ఇస్తామంటూ ప్రజలను బుట్టలో వేసుకుంటాయి. తీరా అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను తీర్చడానికి అప్పులు చేయాల్సిన పరిస్థితి. ఇటు ప్రజలు కట్టే పన్నులు.. అటు అప్పులు ఇవన్నీ ఉచిత పథకాలను అమలు చేయడానికి సరిపోతున్నాయి. ఇటు రాష్ట్రాల్లో.. అటు కేంద్రంలోనూ ఇదే పరిస్థితి. అసలు ప్రజలు అభివృద్ధి చెందాలంటే […]

Continue Reading

చనిపోయినా.. మరో 8 మందిని బతికించొచ్చు!

మొట్టమొదట అవయవాన్ని దానం చేసింది ఎవరో తెలుసా? బతికున్నప్పుడే కాదు.. చనిపోతూ నలుగురికి ప్రాణం పోయడం మనిషికి దక్కిన ఏకైక వరం. ఆ లెక్కన అవయవదానం గొప్ప కార్యం. కానీ, సమాజంలో పూర్తి స్థాయిలో దీనిపై అవగాహన చాలామందికి కలగట్లేదు. అవయవాలు దానం చేయడం వల్ల దాత ఆరోగ్యం చెడిపోతుందనే అపోహ ఉంది. అదేవిధంగా బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తులకు సంబంధించి కూడా అవయవదానం చేసేందుకు వారి కుటుంబ సభ్యులు అంత సులువుగా అంగీకరించరు. అందుకే అందరిలో […]

Continue Reading

హుజురాబాద్ ఉప ఎన్నిక ఇప్పట్లో లేనట్లేనా..?

ఎన్నికల కమిషన్ లేఖలో ఏం పేర్కొంది.. హుజురాబాద్ ఉప ఎన్నిక మరింత ఆలస్యం కానుంది. రేపో మాపో ఉప ఎన్నిక షెడ్యూలు విడుదల అవుతుందని, రాజకీయ పార్టీలన్నీ ఊహిస్తున్న వేళ ఎన్నికల కమిషన్ ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు చేపట్టాలో లేదో అనే అంశంపై రాజకీయ పార్టీల అభిప్రాయాన్ని కోరుతూ లేఖ రాసింది. ఆగస్టు 30వ తేదీ లోగా అభిప్రాయాన్ని వెల్లడించాలని లేఖలో తెలపడంతో ఉప ఎన్నిక ఇప్పట్లో లేనట్లేనని తేలిపోయింది. ఎన్నికల కమిషన్ రాజకీయ పార్టీ నేతలకు […]

Continue Reading

హైద‌రాబాద్ క‌లెక్ట‌ర్‌ల‌కు ఏమైందీ?

ఇలా వస్తున్నారు… అలా వెళ్తున్నారు!నగరానికి ఐదేళ్లలో ఐదుగురు కలెక్టర్లుపెరుగుతున్న అక్రమాలు.. మూలుగుతున్న దస్త్రాలు హైదరాబాద్‌: రూ.కోట్ల విలువైన భూములు కబ్జాకు గురవుతున్నాయి. వేలాది మంది దరఖాస్తుదారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. పరిపాలనపై పట్టు సాధించేలోపు అధికారులను బదిలీ చేయటం సమస్యను మరింత జటిలం చేస్తోంది. అక్రమార్కులకు ఊతమిచ్చేందుకు కారణమవుతోంది. హైదరాబాద్‌ జిల్లాకు ఐదేళ్ల వ్యవధిలో ఐదుగురు కలెక్టర్లు మారారు. దీంతో సర్కారు స్థలాల పరిరక్షణ నేతిబీరచందంగా మారింది. సంక్షేమ పథకాల అమలు కూడా ఎక్కడ వేసిన గొంగళి […]

Continue Reading

ఈటలను ముందుకు తోసిన కుట్రదారుడు హరీష్ రావు

‍ డా. చెరుకు సుధాకర్తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు____________________________________________________________________________ కేసీఆర్, కేటీఆర్ కంటే వారం రోజుల ముందు నుండి హుజురాబాద్ నియోజకవర్గంలో హరీష్ రావు అరుపులు, సవాళ్లు, వెక్కిరింతలు ఎక్కువైనాయి. తండ్రిలాంటి కెసిఆర్ ను, తల్లి లాంటి టీఆర్ఎస్‌ను ఈటెల కించపరిచినారనే హరీష్ ఒక్కసారైనా తోటి ఉద్యమకారులను తూలనాడి, గొంతులు కోస్తున్న కేసీఆర్‌ను ఎందుకు వారించలేదు. మంత్రులుగా ఉన్న ప్రగతిభావన్ లో వెంట్రుక మన్దమ్ విలువ లేదని ఈటలను రెచ్చగొట్టింది హరీష్ రావు కాదా..? ఎవరో ఒకరు […]

Continue Reading