బ‌య‌ట‌ప‌డిన గులాబీ బాస్ అస‌లు రంగు

ఉద్య‌మ‌కారుల‌కు ద్రోహం – తెలంగాణ ముఖ‌చిత్రం ఉద్య‌మ పార్టీగా ఆవిర్భ‌వించిన టీఆర్ఎస్ 20 ఏళ్ల పండ‌గ జ‌రుపుకుంది. తాజాగా జ‌రిగిన టీఆర్ఎస్ ప్లీన‌రీలో ఉద్య‌మ‌కారుల ప్ర‌స్తావ‌న లేకుండా, ఉద్య‌మ‌కారుల‌కు ఆ వేదిక‌పై అవ‌కాశం లేకుండా జ‌ర‌గ‌డం చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. తెలంగాణ కోసం గులాబీ జెండా ప‌ట్టుకుని పోరాడిన ఆ నాయ‌కులేరీ? తెలంగాణ కోసం ప్రాణాత్యాగాలు చేసిన వారి కుటుంబ స‌భ్యులు ఏరీ? అనే మాటలు గ‌ట్టిగా వినిపిస్తున్నాయి. తెలంగాణ ఉద్య‌మ‌కారుల‌తో ఏర్ప‌డిన టీఆర్ఎస్ పార్టీ ఇర‌వై ఏళ్ల […]

Continue Reading

తెలంగాణ డ్రగ్స్ దందాలో బిగ్ బాస్

డ్రగ్స్.. ఇప్పుడీ పదం దేశరాజకీయాలను కుదిపేస్తున్నది. గుజరాత్ లోని ముద్రా పోర్టులో పట్టుపడిన డ్రగ్స్ విషయమై బీజేపీని విపక్షాలు ప్రశ్నిస్తోంటే, మహారాష్ట్రలో నటుడు షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ క్రూయిజ్ షిప్పులో డ్రగ్స్ పార్టీ వ్యవహారం బయటపడింది.. గుజరాత్, గోవా డ్రగ్స్ రాకెట్లతో ఏపీకి సంబంధాలున్నాయని, అధికార వైసీపీ నేతలే డ్రగ్స్ దందా చేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తుండగా, వారిపై వైసీపీ ఎదురుదాడికి దిగింది. ఇటు దేశంలోనే ఐదో అతిపెద్ద మెట్రో నగరమైన హైదరాబాద్ రాజధానిగా ఉన్న […]

Continue Reading

షాకింగ్ సర్వే: ప్రజాగ్రహంలో కేసీఆర్ నెం. 1

హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల పోరు తెలంగాణ రాజ‌కీయాల‌పై ప్ర‌భావం చూపుతున్న‌ట్టుగానే ఉంది. తాజాగా విడుదలైన ఒక సర్వే సంచలనంగా మారింది. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల పరిపాలన సూచీ మీద ఐఏఎన్ఎస్ – సీ ఓటర్ సర్వే నిర్వహించి విడుద‌ల చేసింది. ఇందులో వివిధ రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రుల మీద ప్రజల్లో ఎంత ఆగ్రహం ఉందన్న అంశం మీద సర్వే నిర్వహించారు. దీని ఫలితాలు షాకింగ్ గా మారాయి. తెలంగాణ రాష్ట్రంలో తమకు తిరుగులేదన్న మాటను పదే పదే […]

Continue Reading

మావోయిస్టు RK స్థానాన్ని భర్తీ చేసేది అతడేనా..?

మావోయిస్టు అగ్ర‌నేత‌, సెంట్రల్‌ కమిటీ సభ్యుడు ఆక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ ఆర్కే మరణంతో కీలకమైన ఏఓబీ పరిధిలో ఓ పట్టున్న నేతను పార్టీ కోల్పోయింది. ఆర్కే మరణంతో మళ్లీ ఏవోబీలో సందిగ్ధత నెలకొంది. ఆర్కే స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు? ఏవోబీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే నేత ఎవరు? అన్న చర్చ సాగుతోంది. ఈ అంశంపై పోలీసువర్గాలు కూడా ఒకింత ఆసక్తిని కనబరుస్తున్నాయి. మావోయిస్టు పార్టీకి దండకారణ్యంతోపాటు ఏవోబీ కూడా కీలకమైనది. నల్లమల, దండకారణ్యం, జంగల్‌ మహాల్‌తో […]

Continue Reading

సాగు చట్టాలకు వ్యతిరేకంగా పట్టాలెక్కిన రైతులు.. రైల్​రోకోతో ఉద్యమం మరింత ఉధృతం

సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న ఉద్యమం మరింత ఉధృతమైంది. యూపీలోని లఖీంపూర్‌ హింసాకాండకు నిరసనగా దేశవ్యాప్తంగా రైల్‌రోకో చేపట్టారు రైతులు. రైల్వేట్రాక్‌లపై బైఠాయించి రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. రైతు సంఘాలు చేపట్టిన రైల్​రోకోతో పలు ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. లఖింపుర్​ ఖేరి ఘటనలో కేంద్ర సహాయమంత్రి అజయ్​ మిశ్రా కుమారుడు ఆశిష్​ మిశ్రా ప్రధాన నిందితునిగా ఉన్నాడు. ఇప్పటికే ఆశిష్‌ మిశ్రాను పోలీసులు […]

Continue Reading

స‌ర్వే: 2024 ఎన్నికల్లో ప్ర‌ధానిగా ఎవ‌రిని కోరుకుంటారు?

PRIME TODAY స‌ర్వే ఫ‌లితాలు:2024 ఎన్నికల్లో మోడీ మళ్లీ గెలుస్తాడా? బీజేపీ సార‌ధ్యంలోని న‌రేంద్ర మోడీ పాల‌నకు ఏడున్నరేళ్లు కావస్తోంది. మొదటిసారి చాయ్ వాలాగా.. సామాన్యుడిలా ప్రజల్లోకి వెళ్లి గెలిచి విజయం సాధించారు మోడీ. తమలో ఒకరిగా జనం భావించారు. రెండోసారి పాకిస్తాన్‌తో యుద్దం.. సైనికుల మరణం.. భావోద్వేగాల నడుమ జాతీయ భావం ఉప్పొంగి మోడీకి కలిసి వచ్చి విజయం దక్కింది. మరి మోడీ వచ్చాక దేశ ప్రజలు సంతోషంగా ఉన్నారా? ఆయన ఇచ్చిన హామీలు నెరవేరాయా? […]

Continue Reading

ఇదేనా స‌మాజాన్ని ఉద్దరించే మీడియా?

కుక్క అరిస్తే.. వార్త.. పిల్లి కనిపిస్తే.. సంచలనం.. అన్నట్టుగా వ్యవహరించే తెలుగు మీడియా.. ఏ చిన్న సంఘటన జరిగినా.. అరిచి గగ్గోలు పెట్టే తెలుగు మీడియా.. అత్యంత సంచలనం సృష్టించిన హెటిరో డబ్బు కట్టల ఉదంతంలో మాత్రం మూతికి సీలేసుకుందా! అన్నట్టుగా వ్యవహరించడం.. అన్ని వర్గాలను విస్మయానికి గురి చేసింది. నిజానికి ఇటీవల వరకు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కు సంబంధించిన వార్తలు ఇంతలింతలు చేసి ప్రచారం చేశారు. ఆ టీవీ ఈటీవీ అనే తేడా లేకుండా.. […]

Continue Reading

ఇప్పటికే రు. 300 కోట్లు ఖర్చు .. ఈటెల సంచలన వ్యాఖ్యలు !

హుజూరాబాద్ బై పోల్ గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. నిన్న మొన్నటి వరకు అధికార పార్టీ లో మంత్రిగా కీలకంగా వ్యవహరించిన ఈటెల రాజీనామా చేయి బీజేపీ తరపున మళ్లీ పోటీ చేస్తుండటం తో ఈ ఎన్నిక దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇక ఈ స్థానం నుండి టిఆర్ ఎస్ నుండి గెల్లు శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. టిఆర్ ఎస్ నుండి అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ గెలిస్తే టీఆర్ ఎస్ సీటు గెలుచుకున్నట్లవుతుంది. ఇక ఈటల […]

Continue Reading

కీల‌క నిర్ణ‌యం ప్ర‌క‌టించిన‌ సోనియాగాంధీ

కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలుగా ఇన్నాళ్లు కొనసాగిన సోనియా గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి తానే పూర్తిస్థాయి అధ్యక్షురాలిని అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) సమావేశంలో ఈ మేరకు క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి పూర్తి సమయం అధ్యక్షురాలిగా ఉంటానని పేర్కొన్నారు. ఇన్ని రోజులు సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగారు. కానీ ఎక్కడా కూడా ఆమె పూర్తి సమయం అధ్యక్షురాలిగా పనిచేయలేదు. లఖింపూర్ ఖేరీ హింస నుంచి గత కొన్ని […]

Continue Reading