100 ఏళ్ల‌ క్రితం రామప్ప ఆలయం ఫోటో ఇదిగో..

వరంగల్ (ప్రైమ్ టుడే ప్ర‌తినిధి): ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండలంలోని చారిత్రాత్మక రామప్ప దేవాలయానికి సంబంధించిన పురాతన ఫొటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. 1922లో తీసిన రామప్ప ఆలయం ఫొటోను మండలంలోని నల్లగుంటకు చెందిన ఓ వ్యక్తి స్థానిక వాట్సాప్‌ గ్రూప్‌లో పోస్ట్‌ చేసి డిలీట్‌ చేశాడు. ఆలయానికి సంబంధించిన వివరాలను కనుక్కునేందుకు ప్రయత్నించగా తాను పురావస్తుశాఖలో పనిచేస్తున్నానని, 1922లో రామప్ప ఆలయాన్ని తీసిన ఫోటో అని మాత్రమే పేర్కొన్నారు. మిగిలిన వివరాలు చెప్పేందుకు […]

Continue Reading

పామును మరో పాము తినడం చూశారా?

సాధారణంగా పాముకు ఆకలేస్తే.. ఏ కప్పనో, ఎలుకనో తినడం మనం చూస్తూనే ఉంటాం. . కానీ ఓ పాము మరో పాముని తినడం ఎప్పుడైనా చూశారా? వినడానికి కొంచెం విచిత్రంగానే ఉన్న.. నిజంగానే ఓ పాము మరో పాముని గబుక్కున తినేసింది. దీనికి సంబంధించిన వీడియోను ఇండియన్‌ ఫారెస్ట్‌ అధికారి పర్వీన్‌ కశ్వాన్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేశాడు. పర్వీన్‌ పోస్టు చేసిన ఈ ఫోటోలో అడవుల్లోని ఓ కోబ్రా ఇంకో కోబ్రాను అమాంతం నోటిలో కరుచుకొని […]

Continue Reading

Telangana Inter: త్వరలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు.. పరీక్ష సమయం భారీగా కుదింపు.. వివరాలివే..

తెలంగాణలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను నిర్వహించే దిశగా విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. కరోనా కారణంగా మొదటి సంవత్సరం పరీక్షలను రద్దుచేసి సెకండ్ ఇయర్ కు ప్రమోట్ చేశారు. తాజాగా కరోనా తగ్గుముఖం పట్టడంతో పరీక్షలను నిర్వహించేందుకు అధికారులు మొగ్గు చూపుతున్నారు. పూర్తి విరాలు ఇలా ఉన్నాయి. కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి విపరీతంగా ఉండటంతో విద్యారంగం మొత్తం అతలా కుతలం అయింది. ఈ విద్యాసంవత్సరంలో దాదాపు అన్ని పరీక్షలను వాయిదా వేశారు. మరికొన్ని పరీక్షలను రద్దు […]

Continue Reading

వానాకాలంలో ఆకుకూరలు తింటున్నారా…

వర్షాకాలంలో, వ్యాధుల అవకాశం పెరుగుతుంది , ప్రత్యేక ఆహారపు అలవాట్ల గురించి ప్రతిచోటా సూచనలు పొందుతాము. ఆరోగ్యం , కోణం నుండి, ఈ సీజన్ స్పెషలిస్ట్ వ్యాధులకు చాలా సున్నితంగా పరిగణించబడుతుంది. ఈ వాతావరణం సూక్ష్మ జీవులకు అనుకూలంగా ఉంటుంది , అవి మన ఆరోగ్యాన్ని సులభంగా ప్రభావితం చేస్తాయి. వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండటానికి మీ రోగనిరోధక శక్తిని ఆరోగ్యంగా ఉంచడం చాలా ముఖ్యం అని, దీని కోసం సమతుల్య ఆహారం తీసుకోవాలి అని నిపుణులు అంటున్నారు. […]

Continue Reading

Covid: కరోనా నుంచి కోలుకున్నాక 9 నెలల పాటూ యాంటీబాడీలు

ప్రపంచ దేశాలు థర్డ్ వేవ్ వైపు అడుగులు వేస్తున్నాయి. భారత్‌లో సెకండ్ వేవ్ మెల్లగా ముగుస్తోంది. ఈ వర్షాకాలంలో జాగ్రత్తలు తీసుకోకపోతే… గాలిలోనే ఉన్న డెల్టా వేరియంట్ మళ్లీ విరుచుకుపడే ప్రమాదం ఉంటుంది. కరోనా సోకి… రికవరీ అయిన వారికి… ఆ వ్యాధిని తరిమేసేందుకు పుట్టే యాంటీబాడీలు… శరీరంలో 9 నెలలపాటూ యాక్టివ్‌గా ఉంటున్నాయని కొత్త అధ్యయనం తేల్చింది. అంటే… ఒకసారి కరోనా సోకి రికవరీ అయిన వారికి… మరో 9 నెలలపాటూ… కరోనా సోకినా రికవరీ […]

Continue Reading

షర్మిలను డిఫెన్స్ లో పడేసే ప్లాన్

తెలంగాణలో రాజన్న రాజ్యం స్థాపిస్తానన్న వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెట్టి దూకుడుగా ముందుకెళుతున్నారు. తన ప్రతి అడుగులోనూ దివంగత సీఎం వైఎస్ఆర్ ను చూపిస్తున్నారు. కానీ వైఎస్ఆర్ ఉమ్మడి ఏపీలో పక్కా సమైక్యవాది అన్న సంగతి అందరికీ తెలిసిందే. తెలంగాణలో ఎన్నికలు ముగియగానే కర్నూలు జిల్లా నంద్యాల వెళ్లి అక్కడ ‘తెలంగాణ వస్తే ఆంధ్రులు పాస్ పోర్ట్ తీసుకోని వెళ్లాలని.. ఎట్టి పరిస్తితుల్లోనూ తెలంగాణ ఏర్పడవద్దని’ వైఎస్ ఘంఠాపథంగా చెప్పారు. దీంతో వైఎస్ఆర్ పచ్చి సమైక్యవాది […]

Continue Reading

టాలీవుడ్ కి పెద్ద దిక్కు లేదా? మంచు విష్ణు సెన్సేషనల్ కామెంట్ పై డిబేట్!!

తెలుగు సినీపరిశ్రమ(టాలీవుడ్)కు అసలు పెద్ద దిక్కు ఎవరూ లేరా? ఇప్పుడున్న సినీపెద్దలెవరూ వివాదాల్ని పరిష్కరించలేకపోతున్నారా? ఎన్టీఆర్ – ఏఎన్నార్ – దాసరి నారాయణ రావు త్రయం అదుపులో ఉంచినట్టు పరిశ్రమను వేరొకరు ఎవరూ అదుపులో పెట్టలేక చతికిలబడుతున్నారా? ఇప్పుడున్న సినీపెద్దలకు ఇది చేతకావడం లేదా..? అదేనా యువహీరో మంచు విష్ణు కామెంట్ వెనక అంతర్యం? .. ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ డిబేట్ ఇది. మూవీ ఆర్టిస్టుల సంఘం (మా)లో లుకలుకలపై మంచు విష్ణు ప్రముఖ వార్తా […]

Continue Reading

Revanth Reddy: రేవంత్ రెడ్డి నయా ప్లాన్.. టార్గెట్ మాత్రం మరో పార్టీ

తెలంగాణ పీసీసీ చీప్ రేవంత్ రెడ్డి దూకుడుగా ముందుకు సాగుతున్నారు. టీపీసీసీ చీప్ పదవి వచ్చిన తరువాత పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టిన రేవంత్ రెడ్డి.. పార్టీలోకి వలసలను ప్రొత్సహిస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. మరికొందరు కూడా ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటికే పలువురు నేతలు రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. మరికొందరు కూడా ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాజాగా […]

Continue Reading

Telangana LRS స్పీడప్… 25 లక్షల లబ్ధిదారులకు ఊరట..!

హైద‌రాబాద్ (ప్రైమ్‌టుడే నెట్‌వ‌ర్క్): భూ సంస్కరణల్లో భాగంగా చేపట్టిన ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీంకు అనుహ్య స్పందన వచ్చింది.దీంలో లక్షల మంది భూయజమానులు ఎల్‌ఆర్ఎస్‌ కోసం ధరఖాస్తు పెట్టుకున్నారు. అయితే మొదటి విడత కొన్ని అప్లికేషన్స్‌ను క్లియర్ చేసిన అధికారులు…ఆ తర్వాత వచ్చిన అప్లికేషన్స్‌ను పెండింగ్‌లో పెట్టారు. దీంతో రెండు సంవత్సరాలుగా ఎల్ఆర్ఎస్‌ అప్లికేషన్స్‌కు మోక్షం లభించక పోవడంతో…అబ్ధిదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే మంగళవారం సీఎం కేసీఆర్ నేతృత్వంలో అధికారుల కమిటీ సమావేశం అయింది.దీంతో సీఎం కేసిఆర్ ఎల్ఆర్ఎస్‌ […]

Continue Reading

ఈటల ప్లాన్ అదే.. విచారణకు తెలంగాణ మంత్రి డిమాండ్

హైద‌రాబాద్ (ప్రైమ్‌టుడే నెట్‌వ‌ర్క్): ఈటల రాజేందర్ తన మనుషులతోనే దాడి చేయించుకుని సానుభూతి పొందే ప్రయత్నం చేసే అవకాశం ఉందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కాబట్టి పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాంటి సంఘ విద్రోహశక్తులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నానని అన్నారు. ఈటల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత మాపై ఉందని మంత్రి గంగుల వ్యాఖ్యానించారు. . ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ఆరోపణలు సానుభూతి కోసమే అని ఆరోపించారు. ఓ మంత్రి తనపై దాడి చేసేందుకు […]

Continue Reading