‘కిన్నెర మొగిల‌య్య’ ఎవ‌రో తెలుసా!

తెలంగాణ మ‌ట్టిత‌న‌పు చైత‌న్యాన్ని పొందిన క‌ళాకారులు ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో కేవ‌లం కిన్నెర వాయిద్యంతో ప్ర‌పంచాన్ని నివ్వెర‌పోయేలా చేసిన అరుదైన క‌ళాకారుడు మొగుల‌య్య‌. నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాల మండలం అవుసలికుంట గ్రామానికి చెందిన మొగులయ్య పన్నెండు మెట్ల కిన్నెర పలికించే వారిలో ఆఖరితరం కళాకారుడు. పన్నెండు మెట్ల కిన్నెర అదో అరుదైన వాద్యం. దాన్ని పలికించే కళాకారులు కనుమరుగయ్యారు. మొగులయ్య ప్రతిభ భావితరాలకు తెలిసేలా ఎనిమిదో తరగతిలో పాఠ్యాంశంగా చేర్చింది తెలంగాణ ప్ర‌భుత్వం. నాగర్‌కర్నూల్‌ జిల్లా […]

Continue Reading

కాంగ్రెస్‌లో చేరిన ప్ర‌శాంత్ కిషోర్

ఢిల్లీ(ప్రైమ్‌టుడే ప్ర‌తినిధి): ప్ర‌ముఖ రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేర‌బోతున్నారు. ఈ విష‌యంపై ఇప్ప‌టికే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తుది నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌శాంత్ కిషోర్ చేరిక‌పై ఇప్ప‌టికే కాంగ్రెస్ నేత‌ల్లో అసంతృప్తి ఉంది. ఇప్ప‌టికే కొంద‌రు ఆ పార్టీ నేత‌ల అధిష్టానానికి లేఖ కూడా రాశారు. అయితే ప్ర‌శాంత్ కిషోర్ పార్టీలో చేర‌డం వ‌ల్ల పార్టీ బ‌లోపేతం అవుతుంద‌ని కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తోంది. ఈ మేర‌కు త్వ‌ర‌లోనే ప్ర‌శాంత్ కిషోర్‌ను పార్టీలో […]

Continue Reading

స‌ర్వే హైలైట్స్: హుజురాబాద్ ఉప ఎన్నిక‌లు

స‌ర్వే హైలైట్స్ బీజేపీ అభ్య‌ర్థి ఈట‌ల రాజేంద‌ర్ సొంత గ్రామం కమలాపూర్ మండల కేంద్రంలోని శంభునిపల్లిలో ఈట‌ల‌కు 74 శాతం మ‌ద్ద‌తు ఉంది. టీఆర్ఎస్ అభ్య‌ర్థి గెల్లు శ్రీ‌నివాస్ యాద‌వ్ సొంత గ్రామం వీణ‌వంక మండ‌లం హిమ్మ‌త్ న‌గ‌ర్ గ్రామంలో ఆయ‌న‌కు 50 శాతం మాత్ర‌మే మ‌ద్ద‌తు క‌నిపిస్తోంది. గ‌తంలో గెల్లు శ్రీనివాస్ యాదవ్ తల్లి ల‌క్ష్మీ హిమ్మత్‌నగర్ గ్రామ సర్పంచ్ చేశారు. ఆ స‌మ‌యంలో త‌మ‌కు ప‌నులు చేసి పెట్ట‌లేద‌ని ఆ గ్రామ‌స్తులు గెల్లు శ్రీ‌నివాస్‌పై […]

Continue Reading