Revanth Reddy: రేవంత్ రెడ్డి నయా ప్లాన్.. టార్గెట్ మాత్రం మరో పార్టీ

తెలంగాణ పీసీసీ చీప్ రేవంత్ రెడ్డి దూకుడుగా ముందుకు సాగుతున్నారు. టీపీసీసీ చీప్ పదవి వచ్చిన తరువాత పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టిన రేవంత్ రెడ్డి.. పార్టీలోకి వలసలను ప్రొత్సహిస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. మరికొందరు కూడా ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటికే పలువురు నేతలు రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. మరికొందరు కూడా ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాజాగా […]

Continue Reading

Telangana LRS స్పీడప్… 25 లక్షల లబ్ధిదారులకు ఊరట..!

హైద‌రాబాద్ (ప్రైమ్‌టుడే నెట్‌వ‌ర్క్): భూ సంస్కరణల్లో భాగంగా చేపట్టిన ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీంకు అనుహ్య స్పందన వచ్చింది.దీంలో లక్షల మంది భూయజమానులు ఎల్‌ఆర్ఎస్‌ కోసం ధరఖాస్తు పెట్టుకున్నారు. అయితే మొదటి విడత కొన్ని అప్లికేషన్స్‌ను క్లియర్ చేసిన అధికారులు…ఆ తర్వాత వచ్చిన అప్లికేషన్స్‌ను పెండింగ్‌లో పెట్టారు. దీంతో రెండు సంవత్సరాలుగా ఎల్ఆర్ఎస్‌ అప్లికేషన్స్‌కు మోక్షం లభించక పోవడంతో…అబ్ధిదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే మంగళవారం సీఎం కేసీఆర్ నేతృత్వంలో అధికారుల కమిటీ సమావేశం అయింది.దీంతో సీఎం కేసిఆర్ ఎల్ఆర్ఎస్‌ […]

Continue Reading

ఈటల ప్లాన్ అదే.. విచారణకు తెలంగాణ మంత్రి డిమాండ్

హైద‌రాబాద్ (ప్రైమ్‌టుడే నెట్‌వ‌ర్క్): ఈటల రాజేందర్ తన మనుషులతోనే దాడి చేయించుకుని సానుభూతి పొందే ప్రయత్నం చేసే అవకాశం ఉందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కాబట్టి పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాంటి సంఘ విద్రోహశక్తులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నానని అన్నారు. ఈటల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత మాపై ఉందని మంత్రి గంగుల వ్యాఖ్యానించారు. . ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ఆరోపణలు సానుభూతి కోసమే అని ఆరోపించారు. ఓ మంత్రి తనపై దాడి చేసేందుకు […]

Continue Reading

Water war: తగ్గేదే లే అంటున్న తెలంగాణ.. KRMB కి కేసీఆర్ సర్కార్ లేఖ

హైద‌రాబాద్ (ప్రైమ్‌టుడే నెట్‌వ‌ర్క్): ఏపీ తెలంగాణల మధ్య నీటి యుద్ధానికి ఇప్పట్లో పుల్ స్టాప్ పడేలా లేదు.. పరిస్థితి మాటల యుద్ధం దాటి.. కేంద్రం దగ్గరకు పంచాయతీ చేరింది. అయినా కృష్ణా జగడం రాజుకుంటూనే ఉంది. ఆ జల వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. కేంద్రం గెజిట్‌పై ఇప్పటికే తీవ్ర స్థాయిలో మండిపడుతున్న తెలంగాణ సర్కార్‌ తాజాగా.. Krishna River Management Board కి లేఖ రాసింది. కృష్ణా జలాల్ని 50 శాతం నిష్పత్తిలో పంచాలంటూ […]

Continue Reading